Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలు ఆరబోసే పాత్రలు చేయబోనంటున్న కీర్తి సురేష్

అందాలు ఆరబోసే పాత్రలు చేసే ప్రసక్తే లేదని టాలీవుడ్‌కు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్ అంటోంది. ప్రస్తుతం తాను తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ.. 'మహానటి' మూవీలోనూ చేస్తోంది. తన కెరీర్ గురించి ఆమె స్పం

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (14:32 IST)
అందాలు ఆరబోసే పాత్రలు చేసే ప్రసక్తే లేదని టాలీవుడ్‌కు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్ అంటోంది. ప్రస్తుతం తాను తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ.. 'మహానటి' మూవీలోనూ చేస్తోంది. తన కెరీర్ గురించి ఆమె స్పందిస్తూ, పవన్‌తో మూవీ చాలా స్పెషల్ అనీ, 'మహానటి' తన కెరీర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.
 
ఇకపోతే అందాల ప్రదర్శనకి తాను చాలా దూరమని, అందాలను ఒలకబోసే పాత్రలకి తాను నప్పననీ, అందువల్ల ఆ తరహా పాత్రలను చేయకూడదని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ తాను ఇదే మాటపై ఉంటానని చెప్పింది. 
 
కాగా, తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అగ్రస్థానాన్ని అందుకోవడానికి కీర్తి సురేశ్‌కి ఎంతో కాలం పట్టలేదు. ఈ రెండు భాషల్లోనూ ఎంచుకున్న కథలు ఆమెకు వరుస సక్సెస్‌‌‌‌లను.. క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments