Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా వాక్సిన్ వేసుకోండి: చిరంజీవి

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:28 IST)
Chiru ph
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 24 శాఖ‌ల‌కు చెందిన కార్మికుల‌కు క‌రోనా కాలంలో సి.సి.సి. ఆధ్వ‌ర్యంలో అంద‌రికీ నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేయ‌డం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, మ‌హేష్‌బాబుతోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు ట్ర‌స్టీగా ఏర్ప‌డి క‌రోనా క్రైసెస్ ఛారిటీ పేరుతో ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత క‌రోనా వెసులుబాటు ఇవ్వ‌డంతో య‌థావిధిగా కార్మికులు త‌న విధుల‌కు హాజ‌ర‌యి షూటింగ్‌లు జ‌రుపుకున్నారు. కానీ మ‌ర‌లా ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతం కావ‌డంతో మ‌ర‌లా సి.సి.సి. ముందుకు వ‌చ్చి కార్మికులంద‌రికీ క‌రోనా వేక్సిన్ ఉచితంగా వేసుకునే వెసులుబాటు క‌ల్పించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments