Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా వాక్సిన్ వేసుకోండి: చిరంజీవి

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:28 IST)
Chiru ph
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 24 శాఖ‌ల‌కు చెందిన కార్మికుల‌కు క‌రోనా కాలంలో సి.సి.సి. ఆధ్వ‌ర్యంలో అంద‌రికీ నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేయ‌డం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, మ‌హేష్‌బాబుతోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు ట్ర‌స్టీగా ఏర్ప‌డి క‌రోనా క్రైసెస్ ఛారిటీ పేరుతో ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత క‌రోనా వెసులుబాటు ఇవ్వ‌డంతో య‌థావిధిగా కార్మికులు త‌న విధుల‌కు హాజ‌ర‌యి షూటింగ్‌లు జ‌రుపుకున్నారు. కానీ మ‌ర‌లా ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతం కావ‌డంతో మ‌ర‌లా సి.సి.సి. ముందుకు వ‌చ్చి కార్మికులంద‌రికీ క‌రోనా వేక్సిన్ ఉచితంగా వేసుకునే వెసులుబాటు క‌ల్పించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments