Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేఫ్‌గా వుండండి. టీకాలు వేస‌కోండిః మ‌హేష్‌బాబు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:07 IST)
Maheshababu
తాను మ‌రోసారి అంద‌రికీ గుర్తుచేస్తున్నానంటూ మ‌హేష్‌బాబు త‌న సోష‌ల్‌మీడియాలో కొన్ని విష‌యాలు తెలియ‌జేశారు. క‌రోనా వ‌ల్ల ఇంత‌కుముందు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. మ‌రోసారి త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో మ‌న‌మంతా జాగ్ర‌త్త‌గా వుండాలి.  `ఇంటిలోనే సేఫ్‌గా వుండండి` అంటూ కాప్ష‌న్‌తో ఆయ‌న త‌ను మాస్క్‌ను ధ‌రించి చూపించారు.
 
అసాధారణమైన సమయాలకు అదనపు సాధారణ చర్యలు అవసరం. మాస్క్‌ను ధ‌రించండి, శానిటైజ‌ర్ వాడండి. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, మీ వంతు వచ్చినప్పుడు టీకాలు వేసుకోండి. ఇంత‌కుముందు ఎంత ఉత్సాహంగా ఉన్న‌మో అలానే వుందామంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌లే త‌న సినిమా షూటింగ్‌కు వాయిదా వేసుకుని ఇంటివ‌ద్ద‌నే ఆయ‌న వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments