Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తెరపై మరో హీరోయిన్.. ఈ అవంతిక ఎవరు?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (21:38 IST)
Avanthika
రాధే శ్యామ్‌లో ప్రభాస్ తల్లిగా అలనాటి నటి భాగ్యశ్రీ నటించింది. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లోనూ నటిస్తోంది. 'మైనే ప్యార్ కియా' నటి ఇప్పుడు తన కూతురిని తెలుగు సినిమాల్లోకి ప్రవేశపెడుతోంది. భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని ఒక తెలుగు చిత్రంలో అడుగుపెట్టనుందని ఇటీవల ప్రకటించారు. ఇంకా ఆమె బెల్లంకొండ గణేష్‌కి జోడీగా నటిస్తుంది. 
 
ఈ యువ నటుడు ఇటీవల 'నాంది' ఫేమ్ నిర్మాత సతీష్ వేగేశ్న కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. భాగ్యశ్రీ తన కుమార్తెను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే నిర్మాత ప్రతిపాదనకు అంగీకరించింది. అవంతిక తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పాపులర్.. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments