Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తెరపై మరో హీరోయిన్.. ఈ అవంతిక ఎవరు?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (21:38 IST)
Avanthika
రాధే శ్యామ్‌లో ప్రభాస్ తల్లిగా అలనాటి నటి భాగ్యశ్రీ నటించింది. 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లోనూ నటిస్తోంది. 'మైనే ప్యార్ కియా' నటి ఇప్పుడు తన కూతురిని తెలుగు సినిమాల్లోకి ప్రవేశపెడుతోంది. భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని ఒక తెలుగు చిత్రంలో అడుగుపెట్టనుందని ఇటీవల ప్రకటించారు. ఇంకా ఆమె బెల్లంకొండ గణేష్‌కి జోడీగా నటిస్తుంది. 
 
ఈ యువ నటుడు ఇటీవల 'నాంది' ఫేమ్ నిర్మాత సతీష్ వేగేశ్న కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. భాగ్యశ్రీ తన కుమార్తెను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే నిర్మాత ప్రతిపాదనకు అంగీకరించింది. అవంతిక తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పాపులర్.. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments