Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

దేవీ
గురువారం, 14 ఆగస్టు 2025 (19:39 IST)
Allu Aravind - Anil Ravipudi
హైదరాబాద్ లో నేడు సైమా అవార్డుల కార్యక్రమం జరిగింది. గత 13 ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా సైమా వేడుకలా చేసింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి, లక్మీ మంచు, సాయి రాజేస్, రోహిత్, అల్లు అరవింద్ తదితలులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ,  ముంబై నుంచి వచ్చిన తారలు కనుక హిందీలో మాట్లాడుతున్నారు. కానీ మనది తెలుగు సినిమా. విష్ణు, బ్రింద, స్నేహితులు  కలిసి 13 ఏడాది సైమా అవార్డులు ఇవ్వడం గర్వకారణం. ప్రారంభంలో కొంచెం ఈ అవార్డులలో ఒడుదుడుగులు ఎదుర్కొన్నారు. తెలుగులో కల్చర్ తక్కవైంది. 
 
తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీ సత్కరించకముందే సైమా గుర్తించింది. అందుకే సైమా అందరినీ కలిపి స్టేజీమీదకు తెచ్చింది. అసలు తెలుగులో పండుగగా జరుపుకోవాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.  అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం. సైమాలో భాగమైనందుకు ఆనందంగా వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments