ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

దేవీ
గురువారం, 14 ఆగస్టు 2025 (19:39 IST)
Allu Aravind - Anil Ravipudi
హైదరాబాద్ లో నేడు సైమా అవార్డుల కార్యక్రమం జరిగింది. గత 13 ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా సైమా వేడుకలా చేసింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి, లక్మీ మంచు, సాయి రాజేస్, రోహిత్, అల్లు అరవింద్ తదితలులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ,  ముంబై నుంచి వచ్చిన తారలు కనుక హిందీలో మాట్లాడుతున్నారు. కానీ మనది తెలుగు సినిమా. విష్ణు, బ్రింద, స్నేహితులు  కలిసి 13 ఏడాది సైమా అవార్డులు ఇవ్వడం గర్వకారణం. ప్రారంభంలో కొంచెం ఈ అవార్డులలో ఒడుదుడుగులు ఎదుర్కొన్నారు. తెలుగులో కల్చర్ తక్కవైంది. 
 
తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీ సత్కరించకముందే సైమా గుర్తించింది. అందుకే సైమా అందరినీ కలిపి స్టేజీమీదకు తెచ్చింది. అసలు తెలుగులో పండుగగా జరుపుకోవాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.  అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం. సైమాలో భాగమైనందుకు ఆనందంగా వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments