Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (17:34 IST)
రాంచరణ్- ఉపాసన తమ 10వ పెళ్లి రోజు వేడుకలు ఇటలీలో సెలెబ్రేట్ చేసుకున్న తరహాలో.. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఇటలీలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రాంచరణ్ కంటే కొన్ని రోజుల ముందుగానే మహేష్ బాబు కూడా ఇటలీకి వెళ్ళాడు.
 
'సర్కారు వారి పాట' రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీతో ఇటలీకి వెళ్ళాడు మహేష్. అక్కడ మహేష్ తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.
 
తాజాగా తన ఫ్యామిలీతో మహేష్ బాబు తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు మహేష్ బాబు. 'ఇది రోడ్‌ ట్రిప్‌. నెక్ట్స్‌ స్టాప్‌ ఇటలీ. లంచ్‌ విత్‌ ది క్రేజీస్‌' అంటూ రాసుకొచ్చాడు.
 
ఈ ఫొటోలో మహేష్‌తో పాటు నమ్రతా శిరోద్కర్‌, గౌతమ్‌, సితారల హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వందల ఏళ్ళనాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడి వస్తాయి? కేంద్రానికి సుప్రీం ప్రశ్న

అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏపీ సర్కారు ఏమందంటే?

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments