Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో మహేష్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (17:34 IST)
రాంచరణ్- ఉపాసన తమ 10వ పెళ్లి రోజు వేడుకలు ఇటలీలో సెలెబ్రేట్ చేసుకున్న తరహాలో.. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఇటలీలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రాంచరణ్ కంటే కొన్ని రోజుల ముందుగానే మహేష్ బాబు కూడా ఇటలీకి వెళ్ళాడు.
 
'సర్కారు వారి పాట' రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీతో ఇటలీకి వెళ్ళాడు మహేష్. అక్కడ మహేష్ తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.
 
తాజాగా తన ఫ్యామిలీతో మహేష్ బాబు తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు మహేష్ బాబు. 'ఇది రోడ్‌ ట్రిప్‌. నెక్ట్స్‌ స్టాప్‌ ఇటలీ. లంచ్‌ విత్‌ ది క్రేజీస్‌' అంటూ రాసుకొచ్చాడు.
 
ఈ ఫొటోలో మహేష్‌తో పాటు నమ్రతా శిరోద్కర్‌, గౌతమ్‌, సితారల హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments