Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీలాండరింగ్ కేసులో సచిన్ జోషి అరెస్టు!

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (10:10 IST)
మనీలాండరింగ్ కసులో ప్రముఖ నటుడు, నిర్మాత సచిన్ జోషిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ఒంకార్‌ రియల్టర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థకు వ్యతిరేకంగా నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సోమవారం ఆయనను అదుపులోకి తీసుకుంది. 
 
ప్రత్యేక యాంటీ-మనీ లాండరింగ్‌ కోర్టు.. ఆయనను ఈ నెల 18 వరకు ఈడీ కస్టడిలో ఉండాలని ఆదేశించింది. జేఎంజీ గ్రూపు ప్రమోటరైన జోషి తండ్రి జేఎం జోషి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 
 
వీటిలో గుట్కా, పాన్‌ మసాలా, ఇతర ఉత్పత్తులతోపాటు ఆతిథ్యరంగంలో కూడా సేవలు అందిస్తున్నారు. జోషికి సంబంధించిన కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు  దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 1,500 కోట్ల లెక్కించని లావాదేవీలు జరిగినట్లు ఐటీ గుర్తించింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments