Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీలాండరింగ్ కేసులో సచిన్ జోషి అరెస్టు!

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (10:10 IST)
మనీలాండరింగ్ కసులో ప్రముఖ నటుడు, నిర్మాత సచిన్ జోషిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ఒంకార్‌ రియల్టర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థకు వ్యతిరేకంగా నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సోమవారం ఆయనను అదుపులోకి తీసుకుంది. 
 
ప్రత్యేక యాంటీ-మనీ లాండరింగ్‌ కోర్టు.. ఆయనను ఈ నెల 18 వరకు ఈడీ కస్టడిలో ఉండాలని ఆదేశించింది. జేఎంజీ గ్రూపు ప్రమోటరైన జోషి తండ్రి జేఎం జోషి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 
 
వీటిలో గుట్కా, పాన్‌ మసాలా, ఇతర ఉత్పత్తులతోపాటు ఆతిథ్యరంగంలో కూడా సేవలు అందిస్తున్నారు. జోషికి సంబంధించిన కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు  దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 1,500 కోట్ల లెక్కించని లావాదేవీలు జరిగినట్లు ఐటీ గుర్తించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments