Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ రచయిత - డబ్బింగ్ ఆర్టిస్ట్ - దర్శకుడు శ్రీరామకృష్ణ కన్నుమూత

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (10:26 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సినీ దర్శకుడు శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. బొంబాయి, జెంటిల్‌మేన్, చంద్రముఖ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో పాటు.. సుమారుగా 300కు పైగా చిత్రాలకు ఆయన సినీ రచయితగా పని చేశారు. బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం కూడా వహించారు. 
 
శ్రీరామకృష్ణ స్వస్థం గుంటూరు జిల్లా తెనాలి. అనువాద రచనలో రాజశ్రీ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్న శ్రీరామకృష్ణ... మణిరత్నం, శంకర్ వంటి దిగ్గజ దర్శకులు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు తెలుగులో మాటలు రాశారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా మాటలు అందించారు. ఆయన పార్థివదేవానికి మంగళవారం ఉదయం చెన్నై సాలిగ్రామంలోని శ్మాశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమన్ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments