Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష పూజ‌లు ఎందుకు చేసిందో తెలుసా!

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (10:12 IST)
Trisha
త్రిష కెరీర్ ఇప్పుడు అంత ఆశాజ‌న‌కంగా లేదు. ఆమ‌ధ్య నిశ్చితార్థంకూడా కేన్సిల్ అయింది. కానీ సినిమాల‌పై ఇంట్రెస్ట్ అలానే వుంది. త‌న మ‌న‌సుకు న‌చ్చిన‌వాడు ఇంత‌వ‌ర‌కు దొర‌క‌లేద‌ని చెబుతోంది. అయితే త‌న‌కు న‌చ్చివాడు ఒక‌డున్నాడు. అంటూ నిన్న‌నే మధ్యప్రదేశ్‌ లోని ఓ గుడిలో త్రిష‌ ప్రత్యేక పూజలు చేసింది. అది సినిమాలో త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తికోసం స‌న్నివేశ‌ప‌రంగా పూజ చేయాల్సివ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది. మణిరత్నం డైరెక్షన్ లో రాబోతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం అట. ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌ లో శరవేగంగా జరుగుతోంది.
 
ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్, మరో స్టార్ ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌ కుమార్, పార్తీబన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్ప‌టికే చాలా భాగం పూర్త‌యింది. కోవిడ్ వ‌ల‌న ఆల‌స్య‌మైంది. కాగా, ఈ  షెడ్యూల్ లో హీరో కార్తీతో పాటు త్రిష, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. వారి పై కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments