Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:49 IST)
మరో మూడురోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగనుంది. 19మంది సభ్యుల్లో అరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, అభిజిత్ సయ్యద్, సోహెల్ రియాన్ లు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వీరు టాప్ 5లో  ఉన్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. 
 
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే ఎంతో స్పెషల్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనకరలేదు. ఇప్పటివరకు జరిగిన మూడు ఫినాలేలలో మొదటి దానికి హోస్ట్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరూ రాలేదు. కానీ రెండో సీజన్ లో మాత్రం విక్టరీ వెంకటేష్ వచ్చారు. మూడులో సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. 
 
ఇక నాలుగవ సీజన్ లో కూడా మెగాస్టార్ రాబోతున్నారట. ఇప్పటికే ఆయనతో బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు కూడా జరిపిందట. గెస్ట్ ఎవరిని సెలక్ట్ చేస్తారో.. ఎవరు గెలవబోతున్నారో అన్నది మాత్రం హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments