Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:49 IST)
మరో మూడురోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగనుంది. 19మంది సభ్యుల్లో అరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, అభిజిత్ సయ్యద్, సోహెల్ రియాన్ లు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వీరు టాప్ 5లో  ఉన్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. 
 
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే ఎంతో స్పెషల్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనకరలేదు. ఇప్పటివరకు జరిగిన మూడు ఫినాలేలలో మొదటి దానికి హోస్ట్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరూ రాలేదు. కానీ రెండో సీజన్ లో మాత్రం విక్టరీ వెంకటేష్ వచ్చారు. మూడులో సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. 
 
ఇక నాలుగవ సీజన్ లో కూడా మెగాస్టార్ రాబోతున్నారట. ఇప్పటికే ఆయనతో బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు కూడా జరిపిందట. గెస్ట్ ఎవరిని సెలక్ట్ చేస్తారో.. ఎవరు గెలవబోతున్నారో అన్నది మాత్రం హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments