Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:49 IST)
మరో మూడురోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగనుంది. 19మంది సభ్యుల్లో అరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, అభిజిత్ సయ్యద్, సోహెల్ రియాన్ లు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వీరు టాప్ 5లో  ఉన్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. 
 
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే ఎంతో స్పెషల్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనకరలేదు. ఇప్పటివరకు జరిగిన మూడు ఫినాలేలలో మొదటి దానికి హోస్ట్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరూ రాలేదు. కానీ రెండో సీజన్ లో మాత్రం విక్టరీ వెంకటేష్ వచ్చారు. మూడులో సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. 
 
ఇక నాలుగవ సీజన్ లో కూడా మెగాస్టార్ రాబోతున్నారట. ఇప్పటికే ఆయనతో బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు కూడా జరిపిందట. గెస్ట్ ఎవరిని సెలక్ట్ చేస్తారో.. ఎవరు గెలవబోతున్నారో అన్నది మాత్రం హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments