Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణశయ్యపై ఉన్నాను.. ఇక బై - దివ్యా చౌక్సే... అంటూ పోస్ట్ చేసి లోకాన్నివీడిన మోడల్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (09:12 IST)
బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో ఓ హృదయ విదాకర సంఘటన ఒకటి జరిగింది. అప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చిట్‌చాట్ చేసిన ఓ మోడల్, నటి... తాను మరణశయ్యపై ఉన్నాను.. ఇకబై అంటూ పోస్ట్ చేసి... ఆ తర్వాత కొన్ని నిమిషాలకే కన్నుమూసింది. ఈమె దివ్యా చౌక్సే 'హై అప్పా దిల్ తోహ్ ఆవారా' చిత్రంతో పాటు పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో, టీవీ షోల్లో కనిపించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మోడలింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్ అవకాశాలను దక్కించుకున్న వారిలో దివ్యా చౌక్సే ఒకరు. కేన్సర్ వ్యాధి సోకి, సుదీర్ఘకాలం చికిత్స పొందుతూ వచ్చారు. 
 
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్ కోసం మరణానికి కొన్ని గంటల ముందు ఆమె పెట్టిన ఓ హృదయ విదారక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "క్యాన్సర్ వ్యాధి కారణంగా నేను నెలల తరబడి మరణ శయ్యపై ఉన్నాను. ఇక బై... దివ్యా చౌక్సే" అని పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆమె ఈ లోకాన్ని వీడారు. ఈ విషయాన్ని ఆమె సమీప బంధువు సౌమ్యా అమిశ్ ధ్రువీకరించారు. 
 
దివ్య సహనటుడు సాహిల్ ఆనంద్, తన సందేశాన్ని తెలుపుతూ, "నీ కలలు, అభిరుచులు, ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల మీ నిబద్ధత, సానుకూలత ఓ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. నీ జ్ఞాపకాలు నా గుండెల్లో సజీవం. నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

విడోలు, విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్.. కోట్లు దోచేశాడు..

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్.. ఏం జరిగింది?

కేసీఆర్ ఇంటర్వ్యూ.. అవును వైఎస్సార్ సంక్షేమ పథకాలను అనుసరించాను..

ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

మీ స్మార్ట్‌ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తింటున్నారా.. ఐతే అదే కారణం?

కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు

ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?

జీడిపప్పు ఎన్ని తినాలి? జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments