అనుష్కను చూసి ''అబ్బా'' అంటున్న పూరీ జగన్నాథ్..!

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (11:22 IST)
అవును.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టిపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా అడుగు పెట్టింది అనుష్క. ఈ సందర్భంగా ''సూపర్'' సినిమా విడుదలై నేటికీ 15 సంవత్సరాలు పూర్తయ్యింది.
 
ఈ సందర్భంగా పూరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. "అనుష్కను మొదటిసారి చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని కింగ్ నాగార్జున చెప్పారు. మా అనుష్క సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సూపర్ మూవీ రిలీజ్ డే ఈ రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం మూవీ వరకు అనుష్క ఎన్నో మెట్లు ఎక్కుతూ వస్తుంది. ఆమెను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అనుష్క మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు" పూరి తెలిపాడు.
 
కాగా దక్షిణాది నెం.1 హీరోయిన్‌గా రాణించిన అనుష్క శెట్టి 'భాగమతి' తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 'బాహుబలి' తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ.. ప్రస్తుతం బరువు తగ్గి 'నిశ్శబ్దం' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)

దృశ్యం సినిమా చూసి భార్య హత్యకు ప్లాన్ చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు...

Red Fort blast: ఢిల్లీలో కారు పేలుడు.. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దు.. అలెర్ట్

అద్దెకొచ్చిన మహిళతో అక్రమ సంబంధం... పెళ్లికి ఒత్తిడి చేయడంతో చంపేసిన యజమాని...

దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ 2025: 30 రోజుల పాటు కదలడానికి, కనెక్ట్ అవ్వడానికి ప్రపంచవ్యాప్త ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments