Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించిన ధ్రువ సర్జా, ప్రేరణ.. వారికి కృతజ్ఞతలు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (11:11 IST)
కన్నడ నటుడు ధ్రువ సర్జా, ఆయన సతీమణి ప్రేరణ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కోవిడ్ పరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపాడు ధ్రువ.

కష్టసమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబం సహా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారిద్దరికీ వైద్యం చేసిన డాక్టర్. సుర్జిత్ పాల్ సింగ్, అతడి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపాడు.
 
మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్​ కూడా కరోనా బారిన పడ్డారు. ఐశ్వర్య ప్రస్తుతం హోమ్​ క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతోంది. కన్నడ చిత్రం 'పొగరు'లో హీరోగా నటించాడు ధ్రువ. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. కాగా ధ్రువ సోదరుడు, హీరో చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments