Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్పైడర్‌'లో ప్రేక్షకుల రిలాక్స్ కోసమే రకుల్ : డైరెక్టర్ మురుగదాస్

హీరో మహేష్ బాబు తాజా చిత్రం "స్పైడర్". ఈనెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (08:41 IST)
హీరో మహేష్ బాబు తాజా చిత్రం "స్పైడర్". ఈనెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
 
అయితే, ఈ చిత్రంలో ఆమె పాత్ర నామమాత్రమేనని, కేవలం వినోదం కోసమే ఆమెను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను దర్శకుడు మురుగదాస్ కూడా నిర్ధారించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 'స్పైడర్' చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు రిలాక్స్ అవసరమైన చోట రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఉంటుంది. ఈ చిత్రంలో రకుల్‌ది చాలా కీలకపాత్ర. ఆడియెన్స్‌కు ఎక్కడ రిలాక్సేషన్, వినోదం కావాలో అక్కడ రకుల్ ఉంటుందన్నాడు. 
 
'గజిని' మూవీ స్క్రిప్ట్ హీరోయిన్ పాత్రను స్ట్రాంగ్‌గా ఉండేలా డిమాండ్‌ చేసింది. ఇదంతా మూవీ స్టోరీపై ఆధారపడి ఉంటుందని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'స్పైడర్‌'లో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్న విషయం‌తెల్సిందే.  ఈ చిత్రానికి హరీశ్ జైరాజ్ సంగీతమందిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

హీరో శ్రీకాంత్‌ ప్రైవేటు పూజలు- శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు (video)

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments