Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 16న ఆమరణ నిరాహారదీక్ష : దిలీప్ రాజా

Webdunia
గురువారం, 18 జులై 2019 (16:41 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్దికి రూ.500 కోట్ల‌తో ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌కుంటే ఆగ‌స్టు 16వ తేదీన తెనాలి మార్కెట్ సెంట‌ర్లో ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు దిగనున్నట్టు కేంద్ర సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, మూవీ ఆర్ట్స్ అసోసియేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షుడు, ద‌ర్శ‌కుడు దిలీప్‌రాజా ప్రకటించారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రెండు ల‌క్ష‌ల 27 వేల కోట్ల రూపాయ‌ల‌కుపైగా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడితే అందులో సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు. చిన్న సినిమాల‌ను క‌నీసం వారంలో రెండు రోజులు ప్ర‌ద‌ర్శించేట్టు ముఖ్య‌మంత్రి చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. కేవ‌లం ఐదుగురు నిర్మాత‌ల చేతుల్లో సినిమా థియేట‌ర్లు ఉండ‌టం హేయ‌మైన చ‌ర్య అని, దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టిసారించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments