పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

ఐవీఆర్
సోమవారం, 6 జనవరి 2025 (22:49 IST)
గేమ్ ఛేంజర్ ప్రి-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటలకు ఆయనకు పాదాభివందనం చేయాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ... ''వకీల్ సాబ్ చిత్రం డబ్బింగ్ మూవీ అయినప్పటికీ పవన్ గారికి తగ్గట్లుగా కథను మార్చి తీయాలనుకున్నామనీ, ఆ విషయం ఆయనతో చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాను. ఐతే ఆయన ఫంక్షనులో పబ్లిక్‌గా నేను ఇచ్చిన డబ్బులే జనసేన పార్టీకి ఇంధనంగా మారిందని చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలా ఎవ్వరూ బయటకు చెప్పరు. అలాంటిది ప్రజల ముందు అలా చెప్పడాన్ని చూస్తే ఆయనకు పాదాభివందనం చేయాలి'' అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

40 రోజుల్లో నమాజ్ నేర్చుకోవాలి.. మతం మారిన తర్వాతే వివాహం.. ప్రియురాలికి ప్రియుడు షరతు.. తర్వాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments