Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (15:18 IST)
విడాకుల కేసులో ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, హీరో ధనుష్‍‌ దంపతులు గురువారం చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. గత మూడు దఫాలపాటు జరిగిన విచారణకు ఆమె హాజరుకాలేదు. అలాగే, ఆమె భర్త, హీరో, దర్శక నిర్మాత ధనుష్ కూడా హాజరుకాలేదు. 
 
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్ అతని సతీమణి ఐశ్వర్య తాజాగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని విడిపొయేందుకు నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. 
 
ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఇరువురి వాదనలు ఆలకించిన కోర్టు తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో ధనుష్ - ఐశ్వర్య దంపతులు విడిపోవడం ఖాయమని తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments