Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Dhadaktrailerlaunch కన్నీళ్లు పెట్టుకున్న ఖుషీ.. ఓదార్చిన జాన్వీ కపూర్..

అతిలోక సుందరి శ్రీదేవి మృతి ఆమె కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఫ్యాన్స్‌కు శ్రీదేవి మృతి షాకిచ్చింది. దుబాయ్‌లో ఆమె మరణించడాన్ని ఆమె కుమార్తె జాన్వి, ఖుషీ కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (17:14 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతి ఆమె కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఫ్యాన్స్‌కు శ్రీదేవి మృతి షాకిచ్చింది. దుబాయ్‌లో ఆమె మరణించడాన్ని ఆమె కుమార్తె జాన్వి, ఖుషీ కపూర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మ మూవీస్ బ్యానర్‌పై శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఇషాన్ హీరోగా రూపొందుతోన్న 'ధడక్' సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. 
 
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి అనిల్‌ కపూర్‌, బోనీకపూర్‌లతో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవిని తలుచుకుని కపూర్‌ కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. 
 
జాన్వీని బాలీవుడ్‌కు పరిచయం చేసిన శ్రీదేవి ఆమె మొదటి సినిమా చూడకుండానే కన్నుమూయడంపై ఖుషీ కపూర్‌.. తల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తన చెల్లిని జాన్వీ కపూర్‌ ఓదార్చింది. కాగా మరాఠీ సినిమా ''సైరత్''కు రీమేక్‌గా ''దడఖ్'' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments