Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇట్స్ అఫీషియల్‌.. ప్రభాస్‌ సరసన దీపికా పదుకునే రొమాన్స్..

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (11:59 IST)
''సాహో'' సినిమా తర్వాత ప్రభాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రభాస్ 21వ చిత్రంలో కథానాయిక ఎవరనే విషయాన్ని రివీల్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుందని అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంతో మంది బాలీవుడ్ భామలని తెలుగు పరిశ్రమకి పరిచయం చేసిన వైజయంతి మూవీస్ ఈ సారి దీపికాని పరిచయం చేస్తోంది. 
 
ఇకపోతే.. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ 'ప్రభాస్ 20' చిత్రానికి సంబంధించి టైటిల్‌ను ఇప్పటికే ప్రకటించారు.
 
'రాధేశ్యామ్' అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, ప్రశీదలు నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

International Women’s Day 2025- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025.. థీమ్ ఏంటి? మూలాలు ఎక్కడ..? చరిత్ర ఏంటి?

B.Ed Paper Leak: బి.ఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. గంటల్లో స్పందించి.. పరీక్షను రద్దు చేసిన నారా లోకేష్

Ram Gopal Varma- చెక్ బౌన్స్ కేసు: రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Minister Nimmala - Nara Lokesh: విశ్రాంతి తీసుకుంటారా? అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయమంటారా? (video)

తెలంగాణ 10వ తరగతి బోర్డు పరీక్షలు- హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments