Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ కామ్రేడ్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ (Video)

Webdunia
బుధవారం, 15 మే 2019 (13:28 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "డియర్ కామ్రేడ్". ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన  ఈచిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే.. ఒడి చేరి ఒకటైపోయే.. తీరం కోరే ప్రాయం..' అంటూ సాగే రొమాంటిక్‌గా ఈ పాట సాగుతోంది. ఈ పాటను ఇప్పటికే 1.40 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. 
 
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.. రెహ్మాన్ సాహిత్యం.. సిద్ శ్రీరామ్ - ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన బాణీ అద్భుతంగా వుంది. కాగా, "గీత గోవిందం" తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నాలు జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వచ్ఛ మహానాడు, జీరో-వేస్ట్ ఈవెంట్‌.. 50వేల మంది ప్రతినిధులు హాజరు

వివాహేతర సంబంధం: 40 ఏళ్ల వివాహిత, 25 ఏళ్ల యువకుడు.. ఆపై ఆత్మహత్య.. ఎందుకు?

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments