Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసు : రాధికా శరత్ కుమార్ దంపతులకు జైలుశిక్ష

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:45 IST)
చెక్కు బౌన్స్ కేసులో సినీ నటుడు శరత్ కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్ కుమార్‌లు చెన్నై సైదాపేట ప్రత్యేక కోర్టు రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. అయితే, శరత్ కుమార్‌కు మాత్రం శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. 
 
బుధవారం వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్‌లు భాగస్వామ్యులుగా ఉన్న మ్యాజిక్ ప్రేమ్స్, రాడాన్ మీడియా గ్రూపుల తరపున రేడియన్స్ మీడియా అనే సంస్థ నుంచి గత 2014లో రూ.2 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఇందుకోసం సెక్యూరిటీగా ఏడు చెక్కులను అందజేశారు. 
 
వీటిలో ఒక చెక్కు మాత్రం బౌన్స్ అయింది. దీంతో రేడియన్స్ మీడియా సంస్థ ... శరత్ కుమార్ దంపతులతో పాటు.. వారి వ్యాపారభాగస్వామి స్టీఫెన్‌పై స్థానిక సైదాపేట ప్రత్యేక కోర్టులో కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. శరత్ కుమార్ దంపతులకు ఒక యేడాది జైలుశిక్షను విధించింది. అయితే, శరత్ కుమార్‌కు విధించిన శిక్షను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది.  

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments