Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు బాలయ్య భారీ విరాళం, రూ. 1 కోటి, చిరంజీవి ట్రస్టుకి రూ. 50 లక్షలు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:25 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఆ వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో వేలకోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ప్రజలను ఈ వైరస్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో ఖజానాపై భారీగా భారం పడుతోంది. ప్రభుత్వాలకు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు దాతలు.
 
ఈ ప్రయత్నానికి తాము సైతం చేదోడువాదోడుగా ఉంటామని సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి ఇప్పటికే చాలామంది సినిమా స్టార్స్ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. 
 
తాజాగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్ల విరాళం అందించారు. ఈ విరాళంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు కోటి రూపాయలు, సినీ కార్మికుల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకి రూ. 25 లక్షలు ఇస్తున్నట్టుగా బాలకృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టుకు అంగీకరించేది లేదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Logistics Corporation: ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ ఏర్పాటు

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి ఫుడ్ ఫాయిజన్ : ఓ రోగి మృతి - మరో 70 మందికి...

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments