Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి - రంభలకు షాక్.. వారిద్దరి వాణిజ్య ప్రకటనలు వద్దనే వద్దు

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (20:18 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకనాటి హీరోయిన్లు రాశి, రంభలకు విజయవాడ వినియోగదారుల ఫోరం తేరుకోలేని షాకిచ్చింది. వారిద్దరు కలర్స్ అనే సంస్థలో నటించే వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. వీటిని తక్షణం ఆపేయాలని సూచన చేసింది. 
 
కలర్స్‌ సంస్థ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టీస్‌ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో  వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు.
 
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా రాణించి, ఇప్పటికీ మంచి ఫ్యాన్స్ బేస్ కలిగిన రాశి, రంభ వంటి సెలెబ్రిటీలు తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని సలహా ఇచ్చారు. ఇకపై ఇలాంటి ప్రకటనల పట్ల సినీతారలు మరింత అప్రమత్తంగా ఉండాలని లేనిపక్షంలో కొత్తచట్టం ద్వారా సెలెబ్రిటీలకు కూడా అపరాధం విధిస్తామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments