Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RallyForRivers : 'నదులు ఇంకిపోతున్నాయి... కాపాడుకుందాం రండి' : చిరంజీవి

దేశంలోని నదులను కాపాడుకునేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జరుగనంది. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (13:06 IST)
దేశంలోని నదులను కాపాడుకునేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జరుగనంది. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సాధారణ పౌరుల నుంచి సెలెబ్రిటీల వరకు ర్యాలీ ఫర్ రివర్స్‌‍కు మద్దతిస్తున్నారు. ఇందులోభాగంగా ర్యాలీ ఫర్ రివర్స్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్రకటించారు. ఇందుకోసం ఆయన 80009 80009 అనే నంబరుకు ఆయన మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భవిష్యత్తు తరాలకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటోందని.. నదులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది" అని అన్నారు. ‘నదులు ఎన్నో తరాలుగా మనల్ని పోషిస్తున్నాయి, నదులు ఇంకిపోతున్నాయి.. ఎండిపోతున్నాయి, వాటిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిది’ అని అన్నారు. నదులను కాపాడేందుకు ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమానికి మద్దతివ్వాలని ఈ సందర్భంగా చిరంజీవి కోరారు. భవిష్యత్తు తరాలకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని చిరంజీవి అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments