Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సత్తా అంతేనా... రాజమౌళి కంటే తక్కువ విరాళమా?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (11:34 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వకష్టంతో మెగాస్టార్ రేంజ్‌కి ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఈయన ఆస్తులు కూడా అలాగే క్రమక్రమంగా ఎదిగాయి. అయితే, విరాళాలు ఇవ్వడంలో మాత్రం ఈయనకు పెద్దమనసు లేదని పలువురు అంటుంటారు. తాజాగా ఇది మరోమారు నిరూపితమైంది. 
 
స్వ‌ర్గీయ దర్శకరత్న దాసరి నారాయణ రావు పుట్టిన రోజును ప్రతి ఏటా డైరెక్టర్స్ డే (తెలుగు చిత్ర పరిశ్రమల దర్శకుల దినోత్సవం)గా నిర్వహిస్తున్నారు. అలాగే, ఈ నెల 4వ తేదీన దాసరి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్‌కి సంబంధించిన ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు , ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 
 
రెండు గంటల పాటు అక్కడే ఉన్న చిరంజీవి.. దాస‌రితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ద‌ర్శ‌కుల సంఘానికి త‌న వంతు సాయంగా రూ.25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇక ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి రూ.50 ల‌క్ష‌లు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర‌ రావు 25 ల‌క్ష‌ల రూపాయల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments