Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ లో ఒలింపిక్ టార్చ్ తో చిరంజీవి, సురేఖ

డీవీ
శనివారం, 27 జులై 2024 (14:05 IST)
Chiranjeevi and Surekha with the Olympic torch
పారిస్ లో 2024 ఒలంపిక్స్ నిన్న గ్రాండ్ గా  మొదలుపెట్టారు. ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పటికే రామ్ చరణ్ ఒలిపింక్ కు వెళ్ళి అక్కడ స్టేడియంలో క్రీడాకారులను చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి, సురేఖతో పాటు, ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని ఒక ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. అంతేగాక మన భారతదేశం గర్వించదగ్గ భారత బృందంలోని ప్రతి క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
 
రెండు రోజుల క్రితమే చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా వెకేషన్ కి లండన్ వెళ్లి అటునుంచి పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఒలంపిక్ టార్చ్ పట్టుకొని తన భార్య సురేఖతో కలిసి పారిస్ విధుల్లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. పారిస్ లో కూడా చిరు రేంజ్ మాములుగా లేదుగా అని అభిమానులు స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments