Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక కోసం చేపలకూర.. అద్దిరిపోయిందన్నాడు.. ఎవరు?

మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా

Webdunia
గురువారం, 10 మే 2018 (18:21 IST)
మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా వున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపించడంతో.. తదుపరి సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. 
 
ఈ సందర్భంగా మెగా హీరోయిన్, తన సోదరి నిహారిక కోసం చెర్రీ స్వయంగా చేపలకూర చేశాడు. అంతేకాకుండా ఆ చేపల కూరను తానే తయారు చేశానని.. టేస్ట్ అదిరిపోయిందని.. టేస్ట్ చూస్తూ చెర్రి చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments