Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక కోసం చేపలకూర.. అద్దిరిపోయిందన్నాడు.. ఎవరు?

మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా

Webdunia
గురువారం, 10 మే 2018 (18:21 IST)
మెగా హీరోయిన్ నిహారిక కోసం చేపలకూరా? ఎవరు చేశారు? అదిరిందని చెప్పిందెవరు అనే డౌట్ మీలో వుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రంగస్థలం బంపర్ హిట్‌తో హ్యాపీ హ్యాపీగా వున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపించడంతో.. తదుపరి సినిమాకు కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. 
 
ఈ సందర్భంగా మెగా హీరోయిన్, తన సోదరి నిహారిక కోసం చెర్రీ స్వయంగా చేపలకూర చేశాడు. అంతేకాకుండా ఆ చేపల కూరను తానే తయారు చేశానని.. టేస్ట్ అదిరిపోయిందని.. టేస్ట్ చూస్తూ చెర్రి చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments