Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై లవ కుశ'కు యు/ఏ సర్టిఫికేట్... మరో బ్లాక్ బస్టర్ ఖాయమట...

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే,

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:19 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ చిత్రం ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోగా, తాజాగా, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
 
ఇందులోభాగంగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు... ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని... మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు. సినిమా చాలా బాగా వచ్చిందని... ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

డెలివరీ ఏజెంట్‌గా వచ్చి అత్యాచారం చేశాడంటూ పూణే టెక్కీ ఫిర్యాదు

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

నా ప్రేమ అంగీకరించవా? చూడు నిన్ను ఏం చేస్తానో అంటూ బాలిక మెడపై కత్తి పెట్టిన ఉన్మాది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments