Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై లవ కుశ'కు యు/ఏ సర్టిఫికేట్... మరో బ్లాక్ బస్టర్ ఖాయమట...

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే,

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:19 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్ర "జై లవ కుశ". బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ చిత్రం ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోగా, తాజాగా, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
 
ఇందులోభాగంగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు... ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని... మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు. సినిమా చాలా బాగా వచ్చిందని... ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments