Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు: బెల్లంకొండ సురేష్, హీరో శ్రీనివాస్ పైన కేసు

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:12 IST)
టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ పైన ఆయన కుమారుడు, హీరో శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. తను ఇచ్చిన డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ ఓ ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ వద్ద బెల్లంకొండ సురేష్ 2018-19లో రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నారనీ, గోపీచంద్ మలినేనితో సినిమా తీయబోతున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. ఐతే ఎన్నాళ్లకీ సినిమా ప్రారంభం కాకపోగా... తన డబ్బులు తిరిగి తనకు ఇవ్వాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు కోర్టుకి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments