డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు: బెల్లంకొండ సురేష్, హీరో శ్రీనివాస్ పైన కేసు

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:12 IST)
టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ పైన ఆయన కుమారుడు, హీరో శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. తను ఇచ్చిన డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ ఓ ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ వద్ద బెల్లంకొండ సురేష్ 2018-19లో రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నారనీ, గోపీచంద్ మలినేనితో సినిమా తీయబోతున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. ఐతే ఎన్నాళ్లకీ సినిమా ప్రారంభం కాకపోగా... తన డబ్బులు తిరిగి తనకు ఇవ్వాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు కోర్టుకి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments