Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మత్తులో శ్రియతో అప్పటి రాత్రులు, వైరల్ అవుతున్న పిక్ (video)

Webdunia
గురువారం, 9 జులై 2020 (12:03 IST)
శ్రియ శరన్ పెళ్లి చేసుకుని హాయిగా తన భర్తతో కాపురం చేసుకుంటూ వుంది. ఐతే ఇప్పుడామె గురించిన ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే.. బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో శ్రియతో కలిసి వున్న ఓ ఫొటోను షేర్ చేశాడు.
 
అది కూడా శ్రియ భుజం మీద చేయి వేసి ఉన్న తన ఫొటో, పైగా ఆ ఫోటోతో పాటు `తాగిన మత్తులో అప్పటి రాత్రులు` అంటూ కామెంట్ చేసి మరీ హీటెక్కించాడు. అంతేకాదు ఈ ఫొటో లండన్‌లో తీసినదని చెప్పాడు. ఇలా చెప్పి ప్రస్తుతం ఆయన ఏమి ఆశించాడో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
 
ఏమయ్యా, శ్రియ పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటుంటే తాగిన రాత్రులు అంటూ ఇప్పుడు గుర్తు చేయడం ఎందుకంటూ మండిపడుతున్నారు. శ్రియ భర్త కనుక ఈ ఫోటో చూస్తే ఎలా ఫీలవుతాడో అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments