Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా భాస్కర్‌ని ఏమీ అనొద్దు.. ఏడ్చేసిన శ్రీముఖి.. జాఫర్ ఎలిమినేట్

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (10:20 IST)
బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ మొదటి వారంలో హేమ ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండోవారంలో జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. రెండో వారంలో చాలామంది నామినేట్ కోసం ఎంపికయ్యారు. చివరకు వరుణ్ సందేశ్, వితిక షేరు, జాఫర్ ముగ్గురు లిస్టులో ఉన్నారు. కానీ, ఆఖరికి జాఫర్ మాత్రం ఎలిమినేట్ అయిపోయారు. 
 
జాఫర్ వెళ్లిపోతున్న సమయంలో వరుణ్ సందేశ్‌కు ఓ మాట చెప్పాడు. బాబా బాస్కర్‌ను మాత్రం ఏమీ అనొద్దని సూచించాడు. జాఫర్ రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాడు. అయితే, అందరి కంటే ఎక్కువగా బాబా భాస్కర్‌తోనే అనుబంధం ఉంది. అయితే, జాఫర్ వెళ్లిపోతున్న సమయంలో అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 
 
శ్రీముఖి అయితే, ఎంతో ఏడ్చేసింది. జాఫర్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సందర్భంగా పలు ప్రోమోలు వచ్చాయి. అందులో బాబా భాస్కర్, జాఫర్ మధ్య జరిగిన సరదా సంభాషణలు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments