Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా భాస్కర్‌ని ఏమీ అనొద్దు.. ఏడ్చేసిన శ్రీముఖి.. జాఫర్ ఎలిమినేట్

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (10:20 IST)
బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ మొదటి వారంలో హేమ ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండోవారంలో జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. రెండో వారంలో చాలామంది నామినేట్ కోసం ఎంపికయ్యారు. చివరకు వరుణ్ సందేశ్, వితిక షేరు, జాఫర్ ముగ్గురు లిస్టులో ఉన్నారు. కానీ, ఆఖరికి జాఫర్ మాత్రం ఎలిమినేట్ అయిపోయారు. 
 
జాఫర్ వెళ్లిపోతున్న సమయంలో వరుణ్ సందేశ్‌కు ఓ మాట చెప్పాడు. బాబా బాస్కర్‌ను మాత్రం ఏమీ అనొద్దని సూచించాడు. జాఫర్ రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాడు. అయితే, అందరి కంటే ఎక్కువగా బాబా భాస్కర్‌తోనే అనుబంధం ఉంది. అయితే, జాఫర్ వెళ్లిపోతున్న సమయంలో అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 
 
శ్రీముఖి అయితే, ఎంతో ఏడ్చేసింది. జాఫర్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సందర్భంగా పలు ప్రోమోలు వచ్చాయి. అందులో బాబా భాస్కర్, జాఫర్ మధ్య జరిగిన సరదా సంభాషణలు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments