Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (17:58 IST)
బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లీగంజ్ శనివారం నాడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఆయనను కలిసి బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ గురించి కొద్దిసేపు ముచ్చటించారు.
ఇటీవల జరిగిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్లో ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలెలో రాహుల్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని, రూ. 50 లక్షల చెక్కును అందుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments