Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (17:58 IST)
బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లీగంజ్ శనివారం నాడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఆయనను కలిసి బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ గురించి కొద్దిసేపు ముచ్చటించారు.
ఇటీవల జరిగిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్లో ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలెలో రాహుల్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని, రూ. 50 లక్షల చెక్కును అందుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments