పవిత్రా నరేష్‌కు ఊహించని షాక్.. ఆ ర్యాంక్ రాలేదట..!

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:44 IST)
సీనియర్ నటుడు, నరేష్ భార్య పవిత్రా నరేష్‌కు ఊహించని షాక్ ఎదురైంది. పీహెచ్డీ కోసం పవిత్ర  కన్నడ విశ్వవిద్యాలయం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET)లో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆ సంతోషం ఆమెకు కొంతకాలం కూడా నిలవలేదు. 
 
పవిత్ర లోకేష్ కొన్ని వారాల క్రితం పిహెచ్‌డి చేయడానికి బళ్లారిలోని హంపి కన్నడ విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఆమె ప్రియుడు నరేష్ పవిత్రని పరీక్ష కోసం యూనివర్సిటీకి తీసుకెళ్లాడు. కొన్ని వారాల క్రితం ప్రవేశ పరీక్ష జరిగింది. 
 
పవిత్ర కన్నడ సాహిత్యంలో పీహెచ్‌డీ చేసేందుకు ఈ పరీక్ష రాసింది. ఇటీవలే పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తీర్ణత సాధించినా యూనివర్శిటీలో సీటు రావడానికి కావాల్సిన ర్యాంక్ రాలేదు. దీంతో అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాలో పేరు లేదు. 
 
మాతృభాష సాహిత్యంలో పీహెచ్‌డీ చేయాలనే తన కల ఇప్పట్లో నెరవేరలేదని చెప్పింది. పవిత్ర లోకేష్ ఫలితాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పందించారు. పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించారు.
 
అయితే ఆమెకు సరైన ర్యాంక్ రాకపోవడంతో సీటు రాలేదన్నారు. దీంతో పవిత్ర కాస్త నిరాశకు లోనైంది. అయితే ఆమెకు పీహెచ్‌డీ చేసే అవకాశం ఇంకోసారి వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments