Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న 'భీమ్లా నాయక్' ప్రీమియర్ షోలు - టిక్కెట్ ధర ఎంతంటే...

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (16:40 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాగర్ కె చంద్ర కాంబినేషన్‌లో నిర్మితమైన "భీమ్లా నాయక్" చిత్రం వచ్చే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విడుదల తేదీకి ఒక్కరోజు ముందుగా అంటే ఫిబ్రవరి 24వ తేదీన అమెరికా, కెనడా దేశాల్లో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ చిత్రాన్ని ఈ రెండు దేశాల్లో ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించగా, దగ్గుబాటి రానా విలన్‌గా నటించారు. జనవరి 12వ తేదీన రిలీజ్ కావాల్సివుండగా, అనివార్య కారణాల రీత్యా చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments