Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న 'భీమ్లా నాయక్' ప్రీమియర్ షోలు - టిక్కెట్ ధర ఎంతంటే...

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (16:40 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాగర్ కె చంద్ర కాంబినేషన్‌లో నిర్మితమైన "భీమ్లా నాయక్" చిత్రం వచ్చే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విడుదల తేదీకి ఒక్కరోజు ముందుగా అంటే ఫిబ్రవరి 24వ తేదీన అమెరికా, కెనడా దేశాల్లో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ చిత్రాన్ని ఈ రెండు దేశాల్లో ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించగా, దగ్గుబాటి రానా విలన్‌గా నటించారు. జనవరి 12వ తేదీన రిలీజ్ కావాల్సివుండగా, అనివార్య కారణాల రీత్యా చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్‌లో పర్యాటకుల సందడి కనబడుతోంది

Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments