Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న 'భీమ్లా నాయక్' ప్రీమియర్ షోలు - టిక్కెట్ ధర ఎంతంటే...

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (16:40 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాగర్ కె చంద్ర కాంబినేషన్‌లో నిర్మితమైన "భీమ్లా నాయక్" చిత్రం వచ్చే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విడుదల తేదీకి ఒక్కరోజు ముందుగా అంటే ఫిబ్రవరి 24వ తేదీన అమెరికా, కెనడా దేశాల్లో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ చిత్రాన్ని ఈ రెండు దేశాల్లో ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించగా, దగ్గుబాటి రానా విలన్‌గా నటించారు. జనవరి 12వ తేదీన రిలీజ్ కావాల్సివుండగా, అనివార్య కారణాల రీత్యా చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments