Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమూల్యకు తోడుగా బంటూ వచ్చినట్టున్నాడు: పూజా హెగ్దె ట్వీట్

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:26 IST)
అలవైకుంఠపురం జోడీ అల్లు అర్జున్-పూజా హెగ్దె కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ నెల 25న పూజా హెగ్దెకి కరోనా సోకింది. దీనితో ఆమె హోం ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
 
ఇంతలో అల్లు అర్జున్ తనకు కరోనా సోకిందంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఎమోషన్ అయ్యారు. టేక్ కేర్ #Anna అనే ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పైన పూజా హెగ్దె వెరైటీగా అల వైకుంఠపురం చిత్రంలోని పాత్రల పేర్లతో స్పందించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో తమ తొమ్మిదవ స్టోర్‌ ప్రారంభంతో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీ బీ

మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం

టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం
Show comments