Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమూల్యకు తోడుగా బంటూ వచ్చినట్టున్నాడు: పూజా హెగ్దె ట్వీట్

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:26 IST)
అలవైకుంఠపురం జోడీ అల్లు అర్జున్-పూజా హెగ్దె కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ నెల 25న పూజా హెగ్దెకి కరోనా సోకింది. దీనితో ఆమె హోం ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
 
ఇంతలో అల్లు అర్జున్ తనకు కరోనా సోకిందంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఎమోషన్ అయ్యారు. టేక్ కేర్ #Anna అనే ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పైన పూజా హెగ్దె వెరైటీగా అల వైకుంఠపురం చిత్రంలోని పాత్రల పేర్లతో స్పందించారు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments