Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి నంది కావు.. సైకిల్ అవార్డ్స్.. బండ్ల గణేష్.. ఆపై సారీ

నంది అవార్డ్స్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డ్స్ తీరు సరిగ్గా లేదంటూ విమర్శలు గుప్పించారు. ఆ అవార్డ్స్‌కు నంది అని పేరు పెట్టేకంటే.. సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (10:14 IST)
నంది అవార్డ్స్‌పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డ్స్ తీరు సరిగ్గా లేదంటూ విమర్శలు గుప్పించారు. ఆ అవార్డ్స్‌కు నంది అని పేరు పెట్టేకంటే.. సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పారు. అయితే బండ్ల గణేష్ కామెంట్లపై తీవ్ర విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను గణేష్ ఉపసంహరించుకున్నారు.  
 
వివరాల్లోకి వెళితే.. ఇవి నంది అవార్డ్స్ కాదు.. సైకిల్ అవార్డ్స్. ఆ అవార్డ్స్‌కు సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుంది. నాడు ''మగధీర'' సినిమాలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కు అవార్డు ఇవ్వకుండా అన్యాయం చేశారు. అప్పుడు కూడా ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం చేశారు. అప్పుడు అధికారంలో ఉంది హస్తం కావచ్చు. ప్రస్తుతం సైకిల్ ఆపని చేసింది.
 
ప్రభుత్వ అవార్డులపై ఇలాంటి కామెంట్లు చేయడం సబబు కాదంటున్నారు కాబట్టి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా.. క్షమాపణలు కోరుతున్నా.. కానీ మెగా ఫ్యామిలీకి మాత్రం అన్యాయం జరిగిందని బండ్ల గణేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రఘుపతి వెంకయ్య అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వడం కంటితుడుపు చర్యేనని బండ్ల గణేష్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments