బాల‌య్య రూటు సెప‌రేట్‌- విల‌న్‌గా ప్ర‌ముఖ న‌టుడు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (20:27 IST)
Balakrishna ph
ఇప్పుడు తెలుగు సినిమాలు షూటింగ్‌లు బంద్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌ను దిల్‌రాజు పాన‌ల్ క‌లిసింది. ప‌ది మందికి ప‌ని క‌ల్పించే షూటింగ్‌లు ఆప‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అన్నాడ‌ని తెలిసింది. ఈ విష‌యంలో సినీ కార్మికులంతా బాల‌య్య‌కు విషెస్ చెబుతున్నారు. 
 
కాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రానికి తుది మెరుగులు దిద్దే పనిలో బాలయ్య బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే క‌ర్నూలులో షూట్ చేశారు. దానిని కొన‌సాగించ‌మ‌ని నిర్మాత‌ల‌కు చెప్పాడు. త్వ‌ర‌లో భారీ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇదిలా వుండ‌గా ఇందులో శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇందులో విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments