Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిరమ్మ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ బాల‌కృష్ణ‌

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:48 IST)
balakrishan-mahesh
ఇటీవ‌లే అనారోగ్యంతో కాలం చేసిన మ‌హేష్‌బాబు త‌ల్లి ఇందిరమ్మకు నేడు నంద‌మూరి బాల‌కృష్ణ నివాళులు అర్పించారు. అక్టోబ‌ర్ 8వ తేదీ శ‌నివారంనాడు 11వ రోజున ఇందిరమ్మ కుటుంబ స‌భ్యులు క‌ర్మ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ హాజ‌రై కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. మ‌హేష్‌బాబుతో వారి అమ్మ‌గారి గురించి పూర్తివివ‌రాలు తెలుసుకున్నారు. అనంత‌రం బాల‌కృష్ణ ఆమె ఫొటోకు న‌మ‌స్క‌రించి నివాళుర్పించారు.
 
mahesh nivali
11వ రోజు వేడుకలో ఇందిరమ్మ గారికి నివాళులు అర్పించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ,  మహేష్ బాబు, ఆయ‌న కుటుంబ సభ్యులు అంద‌రూ పాల్గొన్నారు. జి. ఆదిశేష‌గిరిరావు ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించారు. ప‌రిమితంగా 11వ‌రోజు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
 
krishna-adiseshagirao
కృష్ణ అభిమానులు కూడా వివిధ ప్రాంతాల‌లో త‌గు విధంగా ఇందిరాదేవీని త‌ల‌చుకుంటూ నివాళులర్పిస్తూ అన్న‌దాన కార్య‌క్రమాలు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments