Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దెబ్బకు సినీ ప్రపంచం ఎలా వుంటుందంటే?: నిర్మాత షాకింగ్ కామెంట్స్

Webdunia
బుధవారం, 20 మే 2020 (19:17 IST)
లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినీ ప్రపంచం ఎలా వుంటుందని బాహుబలి నిర్మాత స్పందించారు. ప్రస్తుతం శోభూ యార్లగడ్డ నిర్మిస్తున్న తాజా చిత్రం ''ఉమామహేశ్వర ఉగ్రరూపస్య''. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది. 
 
ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాబోయే సినిమా రిలీజ్‌కి సంబంధి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సంచలన కామెంట్స్ చేశారు. కరోనా ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ మన అదృష్టం బాగుండి కరోనా ముగిస్తే.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో గతంలోని పరిస్థితులు ఫిల్మ్ మార్కెటింగ్ కుదరక పోవచ్చని అభిప్రాయపడ్డారు.
 
ఇంకా తన అభిప్రాయాలను యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ తర్వాత ఫిల్మ్ మార్కెటింగ్ ఎలా ఉండబోతోంది ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెటింగ్ ఎలా మారుతుందో అని ఆశ్చర్యపోతున్నానని వెల్లడించారు. 
 
ప్రీ-రిలీజ్ వేడుకలు ఆడియో విడుదల కార్యక్రమాలు థియేటర్స్ మాల్స్కు వెళ్లడం రోడ్ ట్రిప్లు.. ఇలాంటివి ఇకపై ఉండవు. సినిమా కార్యక్రమాలను నిర్వహించడం కుదరదు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సంభాషణలు ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments