"నా సామి రంగ"లో నాగార్జునతో ఆషికా రంగనాథ్ రొమాన్స్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (10:56 IST)
బెంగుళూరు బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో భారీ తెలుగు చిత్రానికి సైన్ చేసింది. అక్కినేని నాగార్జున "నా సామి రంగ"లో ఆమె హీరోయిన్లలో ఒకరిగా ఎంపికైంది. ఇంకా నాగార్జున ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. 
 
ప్రస్తుతం రెగ్యులర్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారు. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా కన్‌ఫర్మ్ అయింది. కళ్యాణ్‌రామ్‌తో కలిసి ‘అమిగోస్‌’లో నటించిన ఆషికా రంగనాథ్‌ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. 
 
మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా చిత్ర నిర్మాతలు ఖరారు చేయలేదు. కొత్త దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న "నా సామి రంగ" 2024 సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments