Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై సూపర్ కాంబో.. ప్రభాస్- అరవింద్ స్వామి కలిసి..?

Webdunia
బుధవారం, 6 మే 2020 (18:56 IST)
వెండితెరపై అద్భుత కాంబో తెరకెక్కబోతోంది. ప్రభాస్- అరవింద్ స్వామి కాంబోలో కొత్త సినిమా తెరకెక్కనుంది. బాహుబలి స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సోషియో ఫాంటసీని టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది.
 
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర ప్రస్తుతం చర్చనీయాంశమైందియ ఈ నేపథ్యంలోనే అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది.
Aravind swamy
 
ఇటీవల కాలంలో స్టైలీష్ విలన్ పాత్రలకు అరవింద్ స్వామి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ప్రభాస్ సినిమా కోసం ఫోన్ లోనే అరవింద్ స్వామిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇందుకు అరవింద్ స్వామి అంగీకరించే అవకాశాలున్నాయని సినీ పండితులు అంటున్నారు. ఈ ఏడాది చివర్లో డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments