Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిలోక సుందరి శ్రీదేవికి ఏయన్నార్ జాతీయ అవార్డు

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (12:51 IST)
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవికి అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు వరించింది. 2018 సంవత్సరానికిగాను ఈ దివంగత నటికి ఏయన్నార్ అవార్డును ప్రదానం చేయనున్నారు. అలాగే, 2019 సంవత్సరానికి కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఈ సంవత్సరానికి బాలీవుడ్ అగ్రనటి రేఖకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. 
 
నిజానికి ప్రతి యేటా అక్కినేని ఫ్యామిలీ ఏయన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక్కో సెల‌బ్రిటీని ఈ అవార్డుకు ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు. ఇందులోభాగంగా, గత 2017లో రాజ‌మౌళికి ఏఎన్ఆర్ అవార్డు దక్కింది. తాజాగా శ్రీదేవి, రేఖలను ఎంపిక చేశారు. 
 
ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. అలాగే, ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments