Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ సుమ పరిస్థితి ఏంటో..? శ్యామ్ జామ్ ఒక వైపు.. నాగ్.. ఎన్టీఆర్‌లు మరోవైపు..?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (13:44 IST)
వెండితెర స్టార్లు బుల్లితెరకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్లితెర యాంకర్లకి భయం నెలకొంది. మేము ఏమైపోవాలని బాధపడిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగ్, తారక్, రానా, సమంత తదితరులు బుల్లితెపై మేజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కొత్త షోకి.. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్నాడట. దానికోసం.. ఏకంగా 16 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ పక్కనేమో.. శ్యామ్ జామ్ అంటూ.. సమంతా రచ్చ చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం కదా. 
 
ఇకపోతే.. ఆడియో ఫంక్షన్లు కూడా తగ్గిపోయాయి. ఏదో పెద్ద స్టార్ల ఫంక్షన్లకి తప్ప.. సుమని పిలవడం లేదు. అసలు ఇప్పుడైతే.. ఆడియో ఫంక్షన్‌లే లేవు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఓటీటీల రాజ్యంలో.. ఆడియో ఫంక్షన్లు గట్రా జరుగుతాయి అనుకోవడం కాస్త కష్టమే. అందుకే ఇప్పుడు ఇప్పుడు యాంకర్ సుమ పరిస్థితి ఏంటని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. 
 
ప్రస్తుతం సుమకి పోటీగా ఎంతోమంది యాంకర్లు దిగిపోతున్నారు. ఓ పక్క అనసూయ, రష్మీలు హాట్ లుక్‌లో పిచ్చెక్కిస్తున్నారు. శ్రీముఖి, హర్షిణి, విష్ణు ప్రియలు తయారైపోయారు. ఇంక హీరోలు హోస్టింగులు చేస్తున్నారు. చిరు నాగ్ ఎన్టీఆర్ నానీలు దిగిపోయారు. 
 
ఆడియో ఫంక్షన్లు కూడా తగ్గిపోయాయి. ఏదో పెద్ద స్టార్ల ఫంక్షన్లకి తప్ప.. సుమని పిలవడం లేదు. కరోనా ప్యాండమిక్ సిచ్చువేషన్ తర్వాత.. సుమ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకమే. ఉన్న ఆ రెండు మూడు షోలకి రేటింగ్‌లో ప్రాబ్లమ్ లేదు. కొత్త షో చేసే పరిస్థితి లేదు. చేసినా.. కొత్తోళ్లు రెడీగా ఉన్నారు. బిగ్ బాస్ లాంటి షోస్‌తో.. కొత్త కొత్త సెలబ్రిటీలు.. హాట్ బ్యూటీలు క్రేజ్ కొట్టేస్తున్నారు. ఏంటో సుమాయణం ఏమవుతుందో...!?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments