Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచుకొండల్లో హాట్ యాంకర్... అభిమానుల కామెంట్స్

Webdunia
మంగళవారం, 21 మే 2019 (19:39 IST)
షూటింగ్‌లలో బిజీ బిజీగా గడిపే సినీ తారలు అప్పుడప్పుడు వెకేషన్స్ పేరుతో సేద తీరుతుంటారు. తెలుగు యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ కుటుంబంతో కలిసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని గుల్‌మార్గ్ ప్రాంతానికి షికారుకు వెళ్లారు.


ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన ఓ వీడియోపై కొందరు అభిమానులు సెటైర్లు వేస్తూ, కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో అనసూయ ఏమన్నారంటే..
 
ఆమె గుల్మార్గ్‌లో పెరిగే పేపర్ ట్రీ బెరడును చూపిస్తూ, ‘‘మనకు పేపర్, పెన్నులు లేని కాలంలో దీనిపైనే లెటర్లు రాసేవారంట'' అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై కొందరు ఫన్నీగా, పెన్నులు లేవంటున్నారు, మరి వీటిపై లేఖలు ఎలా రాసారంటూ ఆట పట్టిస్తూ కామెంట్స్ చేసారు. తరచుగా అందమైన ఫోటోలు షేర్ చేసే అనసూయ ఈ ట్రిప్ ఫోటోలను కూడా గుల్మార్గ్ డైరీస్ పేరుతో షేర్ చేశారు. 
 
ఇక ఈ ఫోటోలకు ఫిదా అవుతున్న అనసూయ ఫ్యాన్స్ ఐ లవ్యూ అంటూ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. అనసూయ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ గుల్మార్గ్ వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘నువ్వు నా కొడుకుగా జన్మించావు, నేను తల్లిగా మరో జన్మ ఎత్తాను. నీపై నా ప్రేమ తరగనిది, జీవితాంతం సంతోషంగా ఉండు మై ఛాంపియన్' అంటూ కుమారుడికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments