55 వసంతాలు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్..

Webdunia
మంగళవారం, 21 మే 2019 (18:37 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలలో మూవీమొగల్ డా.డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే 120కు పైగా చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ నుండి మొదటిగా ఇదే రోజున అనగా మే 21వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన 'రాముడు - భీముడు' చిత్రం విడుదలై ఇప్పటికి సరిగ్గా 55 ఏళ్ళు పూర్తయింది. 
 
గడిచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో ఈ సంస్థ బ్యానర్‌లో రామానాయుడు గారు అనేక భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించారు. తెలుగులో ఈ సంస్థ నుండి వచ్చిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ తులాభారం, ప్రేమ్ నగర్, సెక్రెటరీ, దేవత, మాంగల్య బలం, బొబ్బిలి  రాజా, కూలీ నెం 1 లాంటి అనేక హిట్ సినిమాలు ఉన్నాయి. ఎందరో నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్‌లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఈ సంస్థకు దక్కడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments