Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీతో బర్త్ డే పార్టీ.. ఫ్యామిలీతో ట్రిప్పేసిన రంగమ్మత్త..

సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (10:43 IST)
సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందోనని ట్వీట్ చేసింది. 
 
మరోవైపు ప్రముఖ యాంకర్లు రష్మికి, అనసూయ పార్టీ చేసుకున్నారు. రష్మి బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ ట్వీట్ పెట్టి అనసూయ అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో దుమ్ము రేపుతున్నాయి. 
 
రష్మీతో తన బంధం దృఢంగా మారిపోయిందని.. మమ్మల్ని చూస్తే మెంటల్ అనుకుంటారని.. ఇద్దరికీ ఎన్నో థెరపీస్ పూర్తైన తాము చాలా క్రేజీగా మారిపోయామని తెలిపారు. హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ రష్మికి అనసూయ బర్త్ డే విషెస్ చెప్పింది. దీనికి తోడు ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అనసూయ పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kidnap: మూడేళ్ల బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిన దుండగుడు (video)

ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలకు ఫైర్ అయిన చంద్రబాబు.. హిందీ నేర్చుకుంటే తప్పేంటి? చురకలంటించారుగా!

తల్లీకొడుకు ఇలాంటి వీడియోలో కనిపిస్తారా... వీడియో వైరల్ (video)

Nadendla Manohar: మేము కూడా జగన్‌ను.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనగలం: నాదెండ్ల (video)

రాష్ట్ర బడ్జెట్ 2025-26.. సరైన కేటాయింపులు లేని అబద్ధాల కట్ట: జగన్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments