Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయకు కరోనా పాజిటివ్!

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (14:43 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 
 
"ఈరోజు ఉదయమే కర్నూలు బయలుదేరడానికి సిద్ధమయ్యాను. అయితే నాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. నా టెస్ట్‌ రిజల్ట్స్‌ గురించి తెలియజేస్తాను. రీసెంట్‌గా నన్ను కలిసిన వారందరూ ఓసారి టెస్ట్‌ చేయించుకోండి" అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. 
 
కాగా, అన్‌లాక్‌లో అనేక నిబంధనలతో కూడిన పరిమితులు ఇవ్వడంతో టాలీవుడ్‌ సెలబ్రిటీలు షూటింగ్స్‌, సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నా కూడా రీసెంట్‌టైమ్‌లో రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి స్టార్స్‌ కరోనా బారిపడ్డారు. ఇప్పుడు ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు కూడా కరోనా సోకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments