Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు హీరోయిన్లను ఆ దృష్టితో చూస్తారు: మహేష్ హీరోయిన్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:35 IST)
ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్ అమృతా రావు. 'అతిథి' చిత్రంలో ఈమె నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఈ చిత్రం సెట్స్‌పై ఉన్నపుడు వచ్చిన ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె సంచలన కామెంట్స్ చేసింది. ప్రిన్స్ మహేష్‌ బాబుపై మనస్సు పారేసుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, హీరోయిన్లను వస్తువుల్లాగా చూస్తారని వాపోయింది. 
 
టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను వస్తువుల్లా చూస్తారని, వాళ్లు తెరపై హీరోయిన్ల పాత్రలను ఆవిష్కరించే విధానం తనకు నచ్చదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ కారణంగానే అతిథి తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదని వ్యాఖ్యానించింది. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో మహేష్ కుటుంబంతో బాగా క్లోజ్ అయ్యానని చెప్పింది. కొన్నిసార్లు మహేష్ ఇంటి నుంచే భోజనం వచ్చేదని ఆమె తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments