Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు హీరోయిన్లను ఆ దృష్టితో చూస్తారు: మహేష్ హీరోయిన్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:35 IST)
ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్ అమృతా రావు. 'అతిథి' చిత్రంలో ఈమె నటించింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఈ చిత్రం సెట్స్‌పై ఉన్నపుడు వచ్చిన ఆఫర్లను కూడా ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె సంచలన కామెంట్స్ చేసింది. ప్రిన్స్ మహేష్‌ బాబుపై మనస్సు పారేసుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, హీరోయిన్లను వస్తువుల్లాగా చూస్తారని వాపోయింది. 
 
టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను వస్తువుల్లా చూస్తారని, వాళ్లు తెరపై హీరోయిన్ల పాత్రలను ఆవిష్కరించే విధానం తనకు నచ్చదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ కారణంగానే అతిథి తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదని వ్యాఖ్యానించింది. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో మహేష్ కుటుంబంతో బాగా క్లోజ్ అయ్యానని చెప్పింది. కొన్నిసార్లు మహేష్ ఇంటి నుంచే భోజనం వచ్చేదని ఆమె తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments