Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీసీకి 'బిగ్ బి' విరాళం ... రూ.1.80 కోట్ల విలువైన ఓచర్లు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (10:47 IST)
కరోనా వైరస్ సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనవంతగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ రంగంలోకిని పేద సినీ కళాకారులను ఆదుకున్నారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు కూడా తన వంతు సాయంచేశారు. ఇందులోభాగంగా రూ.1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ గిఫ్ట్‌లు ఓచర్లను పంపించారు. 
 
ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'అమితాబ్‌గారు, ఒక్కొక్కటి రూ.1500 విలువైన 12 వేల రిలీఫ్ కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం పంపించారు. వాటిని పంపిణీ చేయనున్నాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు 'బిగ్ బీ'కి బిగ్ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్లలో రిడీమ్ చేసుకోవచ్చు" అని చిరంజీవి తన ట్వీట్ ఖాతాలో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments