Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీసీకి 'బిగ్ బి' విరాళం ... రూ.1.80 కోట్ల విలువైన ఓచర్లు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (10:47 IST)
కరోనా వైరస్ సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనవంతగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ రంగంలోకిని పేద సినీ కళాకారులను ఆదుకున్నారు. అలాగే, తెలుగు చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు కూడా తన వంతు సాయంచేశారు. ఇందులోభాగంగా రూ.1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ గిఫ్ట్‌లు ఓచర్లను పంపించారు. 
 
ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'అమితాబ్‌గారు, ఒక్కొక్కటి రూ.1500 విలువైన 12 వేల రిలీఫ్ కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం పంపించారు. వాటిని పంపిణీ చేయనున్నాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు 'బిగ్ బీ'కి బిగ్ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్లలో రిడీమ్ చేసుకోవచ్చు" అని చిరంజీవి తన ట్వీట్ ఖాతాలో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments